Shubhanshu Shukla | అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. నేడు ప్రధాన మంత్రి నరేం�
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS)లో 18 రోజులపాటు గడిపి భూమికి సురక్షితంగా చేరుకున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నారు. హూస్టన్లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు క�
దాదాపు 18 రోజులపాటు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
భారత్కు చెందిన శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లారు. యాక్సియం-4 మిషన్ పేరిట వెళ్లిన ఈ బృందం 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉంటారు. స�
పలుమార్లు వాయిదా తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి యాత్ర ఎట్టకేలకు ఖరారైంది. ఆయనతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్న ‘యాక్సియం-4’ మిషన్ను బుధవారం చేపడు
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన
భారత్కు చెందిన వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసి ప్రయాణానికి రంగం సిద్ధమైంది. ఆక్సియమ్-4 మిషన్లో భాగంగా ఆయన వచ్చేనెల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనించనున్నారు. భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి ర�