నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబె
వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల�
వెస్టిండీస్తో ఆదివారం ముగిసిన రెండో వన్డేలో తన వీరోచిత ఆటతో భారత్కు విజయాన్ని అందించాడు ఆలౌరౌండర్ అక్షర్ పటేల్. ఈ ఎడం చేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి మ్యాచ్ విన్న
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అక్షర్ పటేల్ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన రెండవ వన్డేలో అయిదు సిక్సులు, మూడు ఫోర్లతో అక్షర్ పటేల్ 64 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అక్షర్ భారీ హిట్�
India | వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా మరో విజయాన్ని సొంతం చేసుకున్నది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలోనూ గెలుపొందింది.
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్లో బ్రూక్స్ (35)ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయ�
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టెంబా బవుమా (8) పెవిలియన్ చేరాడు. పవర్ప్లేలో బౌలింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ సత్తా చాటాడు. అతను వేసిన బంతిని మిడాన్ మీదుగా బాదేంద
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ �
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత జట్టులో రెండు మార్పులు చేస�
బెంగళూరు టెస్టులో అశ్విన్, జడేజా సత్తాచాటినా కూడా సిరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ పెద్దగా రాణించలేదు. లంక తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒక్క వికెట్ తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఎంపిక సర�
స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై భారత పేసర్లు చెలరేగారు. లంక టాపార్డర్ను తుత్తునియలు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లతో చెలరేగారు. వీరికితోడు అక్షర్ పటేల్ కూడా ఒక వికెట్తో సత్త
బెంగళూరులో జరుగుతున్న డే/నైట్ టెస్టులో భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన బ్యాటర్లతో పాటు రవీంద్ర జడేజా (4) రవిచంద్రన్ అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి సమయంలో యువకెర
ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 285 రన్స్ చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 146 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. అక్షర్