పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో టీమిండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ ఆడతాడని తాను అనుకోవడం లేదని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. గాయంతో జడేజా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ కన్నా దీపక్ హుడాను ఆడిస్తే
ఆసియా కప్ ఆడుతున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాడు రవీంద్ర జడేజా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రాణించిన జడ్డూ.. హాంగ్కాంగ్ మ్యాచ్లో కట్టుదిట్టంగా
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన కైటానో (13) మళ్లీ బ్యాటింగ్కు వచ్చి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓప�
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఇన్నొసెంట్ కాయా (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ కైటాన్ (12) రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. ఇలాంటి సమయంలో జట�
వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ను అక్షర్ పటేల్ తుత్తునియలు చేశాడు. భారత్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి విండీస్ ముప్పుతిప్పలు పడుతోంది. తొలి ఓవర్లోనే జేసన్ హోల్డర్ (0) అవుటవగా.. ఆ తర్వాత వెంట
భారత్తో జరుగుతున్న ఐదో టీ20లో విండీస్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విండీస్ కూడా ప్రయోగాత్మకంగా జేసన్ హోల్డర్ (0)ను ఓపెనర్గా పంపిం�
నాలుగో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం అందించారు. ఆ తర్వాత దీపక్ హుడా (21), రిషభ్ పంత్ (44) ఇద్దరూ ఇన్నింగ్స్ నిలబె
వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల�
వెస్టిండీస్తో ఆదివారం ముగిసిన రెండో వన్డేలో తన వీరోచిత ఆటతో భారత్కు విజయాన్ని అందించాడు ఆలౌరౌండర్ అక్షర్ పటేల్. ఈ ఎడం చేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి మ్యాచ్ విన్న
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అక్షర్ పటేల్ సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన రెండవ వన్డేలో అయిదు సిక్సులు, మూడు ఫోర్లతో అక్షర్ పటేల్ 64 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. అక్షర్ భారీ హిట్�
India | వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా మరో విజయాన్ని సొంతం చేసుకున్నది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగిన రెండో వన్డేలోనూ గెలుపొందింది.
భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్లో బ్రూక్స్ (35)ను అక్షర్ బుట్టలో వేసుకున్నాడు. అక్షర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయ�
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో తన దృష్టిలో ఈ సిరీస్లో విఫలమైన ఆటగాళ్లు ఎవరో మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చ�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ టెంబా బవుమా (8) పెవిలియన్ చేరాడు. పవర్ప్లేలో బౌలింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ సత్తా చాటాడు. అతను వేసిన బంతిని మిడాన్ మీదుగా బాదేంద
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ �