అహ్మదాబాద్: భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆఖరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. స్పిన్కు అనుకూలిస్తున్న వికెట్పై భారత్ మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్లు అక్షర్ పటేల్(4/68), రవిచంద్రన్
గులాబీ బంతితో తిప్పేసిన భారత స్పిన్నర్లు ఆరు వికెట్లతో అక్షర్ విజృంభణ 112 పరుగులకే ఇంగ్లండ్ ఢమాల్.. భారత్ 99/3 ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంలో తొలి అడుగును భారత్ ఘనంగా వేసింది. ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా ప�