ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పీహెచ్డీ పట్టా పొందారు. పూర్తిస్థాయిలో ప్రజా సేవ చేస్తూనే మరోపక్క ఆసక్తి ఉన్న న్యాయరంగాన్ని ఎంచుకొని అందులోనూ రాణించారు.
డాటా సైన్స్ సర్టిఫికెట్ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన 120 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీల విద్యార్థినులకు మంగళవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఆలిండియా బజ్మే రహ్మతే ఆలం సంస్థ ప్రతి సంవత్సరం అందజేసే శాంతి పురస్కారాన్ని ఈ ఏడాదికి ప్రముఖ పాత్రికేయులు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్, బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్యకు ప్రద�
విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని సూచించారు. ఏ హోదాలో ఉన్నా.. ఎంత ఉన్నతస�
న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు సేవలందిస్తున్న ఒక శునకం, ఒక గుర్రానికి ప్రత్యేక మెడల్స్ అందజేశారు. గ్రేటర్ నోయిడాలో ఐటీబీపీ 39వ బెటాలిన్ వార్షిక డీజీ పరేడ్ శుక్రవారం జరిగింది. ఐట�