ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్ జ్యోతి యర్రాజీ, అవినాశ్ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్లో భారత్ స్వర్ణ పతకాలతో మెరిసింది. గ�
జీమెన్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ టోర్నీలో భారత యువ అథ్లెట్ అవినాశ్ సాబ్లె నిరాశపరిచాడు. శనివారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టిపుల్చేజ్ను అవినాశ్ 8 నిమిషాల 22.59 సెకన్లలో ముగించి 13వ స్థానంలో నిలి�
ఒలింపిక్స్ ముగిసిన కొద్దిరోజుల తర్వాత ప్రపంచ టాప్ అథ్లెట్లు అంతా మళ్లీ పోటీలకు సిద్ధమయ్యారు. బెల్జియంలోని బ్రస్సెల్స్ వేదికగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్లో అథ్లెట�
మరో వారం రోజుల్లో తెరలేవనున్న పారిస్ ఒలింపిక్స్లో భారత్కు కచ్చితంగా పతకం వచ్చే ఈవెంట్లలో అథ్లెటిక్స్ ఒకటి. టోక్యో ఒలింపిక్స్ (2020)లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో
Asian Games-2023 | చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల పంట పండుతూనే ఉన్నది. బుధవారం జరిగిన పురుషుల 5000 మీటర్ల పరుగు పందెం ఫైనల్ ఈవెంట్లో భారత్ అథ్లెట్, నాయబ్ సుబేదార్ అవినాష్ సాబిల్ రెండో స్థాన�
Asian Games-2023 | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ విభాగంలో భారత్కు మూడు పతకాలు దక్కాయి. మెన్స్ 3000 మీటర్స్ స్టీపుల్ చేజ�
చైనా వేదికగా జరిగిన డైమండ్ లీగ్లో భారత యువ అథ్లెట్ అనినాశ్ సాబ్లె ఆకట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 3000మీటర్ల స్టిపుల్చేజ్లో సాబ్లె ఐదో స్థానంలో నిలిచాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన రేసును అవ
భారత అథ్లెట్ అవినాష్ సబ్లే.. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాశ్ బరిలోకి దిగనున్నాడు.
బర్మింగ్హామ్లో భారత్ అథ్లెట్లు సత్తాచాటారు. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ సబ్లే రజత పతకంతో సత్తాచాటగా.. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్లో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. �
వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూఏసీ) 2022లో 3000 మీటర్ల స్టీపిల్ఛేజ్ను భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే 11వ స్థానంలో ముగించాడు. ఈ విభాగంలో ఫైనల్ చేరిన అవినాష్.. 8:31.75 నిమిషాల్లో రేస్ ముగించాడు. మొరాకోకు చెంద�