రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవా�
మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పోతంగల్ మండల వ్యవసాయ అధికారి నిషిత అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండలంలోని సొసైటీ గోదాములలో ఆమె శుక్రవారం ఆకస�
MLA Prakash Goud | ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ( Mla Prakash Goud) తెలిపారు.
దేశంలో కరో నా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకుంటున్నది. అర్హులందరికీ ముందస్తుగా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.
కంటి వెలుగు కార్యక్రమంతో కంటి సమస్యలు దూరమవుతాయని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె ఫరూఖ్నగర్ మండలంలోని రాయికల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపును పరిశీలించి
గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించి�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అ య్యాయి. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన కారణంగా ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబ్ నికరలాభం భారీగా క్షీణించింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు తగ్గింది. నిరుడ�
పోలీసు ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియమక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు చెప్పారు. వీలైనంత వరకు ప్రతి దశలోనూ సాంకేతికతను విన
ఆదిలాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యం మేరకు నర్సరీల్లో కావలసిన మొక్కలు అందుబాటులోఉంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యా�
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
కోవిన్ పోర్టల్లో తెలుగు.. అందుబాటులోకి తెచ్చిన కేంద్రం | కోవిన్ పోర్టల్లో కొత్తగా తెలుగు భాషను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. హిందీతో పాటు మొత్తం పది ప్రాంతీయ భాషలను పోర్టల్లో అందుబాటులో ఉంచ�