రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మాకు అమెరికా నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్లో కంపెనీకి ఉన్న ప్లాంట్ను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు తనిఖీ చేసిన యూఎస్ఎఫ్డీఏ ఎనిమిది �
అరబిందో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.846 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని మాత్రమే గడించింది.
అరబిందో ఫార్మా మరో ఔషధ సంస్థను కొనుగోలు చేసింది. ఇప్పటికే జీఎల్ఎస్ ఫార్మా లిమిటెడ్లో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ..తాజాగా మరో 49 శాతం వాటాను చేజిక్కించుకున్నది.
ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.919 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మారూ.750 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నది. ఇందుకుగాను కంపెనీ బోర్డు సమావేశమై గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్కు చెందిన ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా.. మెదక్లోని తమ ప్లాంట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. బయోలాజిక్స్ తయారీ కాంట్రా క్ట్ కోసం ఫార్మా దిగ్గజం మెర్క్ షార్ప్ అండ్ ధోమ్ (ఎంఎస్డీ) సిం
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు జీఎస్టీ అథార్టీ షాకిచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయింనకు సంబంధించి వడ్డీని కలుపుకొని రూ.13 కోట్ల జరిమానా విధించింది.
అరబిందో ఫార్మాకు చెందిన హెచ్ఐవీ జనరిక్ ఔషధానికి యూఎస్ నియంత్రణ మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దరునవీర్ ట్యాబ్లెట్ను అక్కడ తయారు చేయడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి అనుమతినిచ్చినట్టు కంపెనీ బ
అరబిందో ఫార్మా అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.409.4 కోట్ల లాభంతో పోలిస్�
అరబిందో ఫార్మా అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కంపెనీ రూ.757 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.409.4 కోట్ల లాభంతో పోలిస్�