న్యూఢిల్లీ : భారత్లో వచ్చే నెల లాంఛ్ కానున్న ఆడి క్యూ7 ఫేస్లిఫ్ట్ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఆడి ఇండియా తెలిపింది. పలు కాస్మెటిక్, ఫీచర్ అప్డేట్స్తో కస్టమర్ల ముందుకు రానున్న ఆడి క్యూ7�
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి భారత్ మార్కెట్లో ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ కూపే సెడాన్ను లాంఛ్ చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు బుకింగ్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ-ట్రాన్ �
ముంబై ,జులై :ఆడి ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పోర్ట్బ్యాక్ వంటి మూడు వేరియంట్లు ఉన్నాయి. ఈ-ట్రాన్50 ధర రూ.99,99,000 కాగా, ఈ-ట్రాన్ ధర రూ. 1,16,15,000 వరకు ఉంటుంది. ఈ -ట్రాన్ స్పోర్ట్
ముంబై ,జూలై:జర్మనీకి చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ ‘ఆడి’ సరికొత్త కార్ ను ప్రవేశ పెట్టింది. భారతదేశంలో మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఈ-ట్రాన్’ ను విడుదల చేసింది. ఈ-ట్రాన్50, ఈ-ట్రాన్55 ,ఈ -ట్రాన్ స్పో�
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి దేశీయ విపణిలోకి న్యూ ఎస్5 స్పోర్ట్బ్యాక్ మోడల్ కారును సోమవారం ఆవిష్కరించింది. లగ్జరీ సెడాన్ సెగ్మెంట్లోని ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కారు ధర రూ.79.06 లక్షలుగ�