Woman gets fiance attacked by lover | పెళ్లికి రెండు రోజుల ముందు కాబోయే భర్తపై ప్రియుడితో వధువు దాడి చేయించింది. దీంతో తీవ్రంగా గాయపడిన వరుడు కోమాలో ఉన్నాడు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు.
Samajwadi Party Leader Attacked | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత హరీష్ మిశ్రాపై కర్ణి సేన మద్దతుదారులు కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన అనుచరులు వారిని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
nizamabad | వినాయక్ నగర్, ఏప్రిల్ 2 : నిజామాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం మరో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. రోడ్డు పక్కన జనాలు చూస్తుండగానే ముగ్గురు యువకులు కలిసి మరో యువకుడితో గొడవపడి అతనిపై కత్తితో దాడి చేస
Crime News | బియ్యం అక్రమ రవాణా విషయాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకానగర్కు చెందిన అక్రమ్ఖాన్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు.
Arvind Kejriwal's car attacked | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధిపతి, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై రాళ్లు విసిరారు. బీజేపీ అభ్యర
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటనలో ఆయనతోపాటు వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది
Trinamool MLAs attacked | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ఆ పార్టీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. రెండు చోట్
Kamareddy | కామారెడ్డి జిల్లాలో( Kamareddy district) అనాగరిక చర్య చోటు చేసుకుంది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ముందుకెళ్తున్నా అదే సమయంలో దేశంలో మూఢ నమ్మకాలు(Superstitions) పెరిగిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా ఓ
Attack with a knife | తన మాట వినలేదని ఓ హోటల్ యజమాని(Hotel owner) సమీప హోటలో పనిచేస్తున్న కార్మికుడిపై కత్తితో(knife) దాడికి(Attacked) పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో (Shadnagar) శుక్రవారం చోటుచేసుకుంది.
Ram Kripal Yadav | కేంద్ర మంత్రి అయిన బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఆయన కాన్వాయ్పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్లో కూడా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు కొనసాగాయి. బీజేపీ అభ్యర్థితోపాటు పలువురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు.