నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని (Nizamabad) ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్కు మారుతీ వ్యాన్లో వచ్చిన దుండగులు.. గ్�
ఏటీఎంలలో దోపిడీకి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట హర్యాన గ్యాంగ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.17లక్షల నగదు, నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో ఏటీఎంలలో వరుస చోరీలు (ATM Robbery) జరుగుతున్నాయి. రక్షణ లేని ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. �
జనాల రద్దీ అధికంగా లేని ఏటీఎంలే (ATM) లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు.. తాజాగా రాజేంద్రనగర�
ATM Robbery | రావిర్యాల(Raviriyala) ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏటీఎంలో గ్యాస్ కట్టర్ వాడి చోరీ చేసింది పాత నేరస్థులుగా గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎం�
నల్లగొండ జిల్లా దామరచర్ల ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న ఏటీఎంను దుండగులు పగులగొట్టి రూ. 22 లక్షల నగదును అపహరించుకుపోయారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎస్బీఐ ఏటీఎంను కొల్లగొట్టిన నిందితులు రూ.25 లక్షల నగదుతో ఉడాయించారు. మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారులో వచ్చిన దుండగులు ఏటీఎం ఎంట్రెన్స్లో ఉన్న సీసీ కెమెరాలకు నల్
నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.
ముంబై : యూట్యూబ్ వీడియోలు చూసి వాటిలో చూపిన విధంగా ఏటీఎంను బద్దలుకొట్టిన దోపిడీ ముఠా రూ 23 లక్షలతో ఉడాయించిన ఉదంతం మహారాష్ట్రలోని పుణే జిల్లా యావత్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. �