odavari Khani | కోల్ సిటీ , ఏప్రిల్ 17: పారిశ్రామిక ప్రాంతంలోని చిరు వ్యాపారులకు భరోసా స్వచ్ఛంద సంస్థ బాసటగా నిలిచింది. నల్లి ప్రసాద్ కుమార్ జన్మదినం సందర్భంగా భరోసా సంస్థ నిర్వాహకులు నసీమా ఆధ్వర్యంలో గురువారం చిరు
Deeksha Divas | తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్(KCR) 2009, నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను స్మరిస్తూ ఖతర్లో మంగళవారం దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించారు.
అకాల వర్షంతోపాటు ఈదురు గాలులతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతిన్నది. దీంతో వరి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో ఇదేవిధంగా అకాల వర్షాలతో పంటలు నష్టపోగా రూ.10వేల చొప్పున ప్రభుత్వం నష�
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు జనగామ జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో జరిగిన నష్టాలను వెంటనే అంచనా వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధ�
‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య �
హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బం
వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పర్యటించారు. లక్ష్మీపూర్, గుండి గ్రామాల్లో బాధిత రైతుల పంటలను ప్రత్యక్షంగా పరిశీలిం
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బత
రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని వంజరపల్లి, పల్లార్గూడలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మక్కజొన్న, వరి, మిర్చి పంటలను సోమవారం పరిశీలి
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్య
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
సమాజంలో ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ భరోసా, ధీమా కల్పించాలని మెదక్ ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంబోజిపల్లిలోని గీతా ఉన్నత పాఠశాలలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏ�