కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరించి, నిర్మాణానికి సహకరించిన ప్రజలకు న్యాయం చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలె
సాగు, తాగు నీరందించడానికి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో నిర్మిస్తున్న కిష్టరాంపల్లి ప్రాజెక్టులో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉ�
రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో చర్చించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హామీ ఇచ్చారని ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్�
ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి ఆర్బీఎస్కే (రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం) పూర్తి భరోసాను కల్పిస్తోంది. పిల్లల్లో కనిపించే స్వల్ప అనారోగ్య లక్షణాలు దీర్ఘకా�
Minister KTR assurene to Chess player Malika Handa | అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో అనేక పథకాలు సాధించిన పంజాబ్కు చెందిన యువ దివ్యాంగ క్రీడాకారిణి మాలిక హండకు వ్యక్తిగత స్థాయి
ఎంపీ ప్రభాకర్రెడ్డి | నిరు పేదలకు ఖరీదైన వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్( ముఖ్యమంత్రి సహాయ నిధి) అండగా నిలుస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత ప్రఫుల్ కే పటేల్ ప్రవేశపెట్టిన వివాదాస్పద నిబంధనలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్రేక్ వేస్తారా? స్థానిక ప్రతిన�
మసీదుల నిర్మాణంపై ముగిసిన విచారణ హైదరాబాద్, మార్చి 15: (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని సచివాలయం ప్రాంగణంలో కూల్చివేసిన రెండు మసీదులను తిరిగి నిర్మిస్తామన్న ప్రభుత్వ హామీని రాష్ట్ర హైకోర్టు పరిగణనలోకి �