తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. 2026 జనగణన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగానే నియోజకవర్గాల పునర్వ్యవస�
Kamal Hassan: అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని కమల్హాసన్ అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్పై ఇవాళ స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పు�
ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ‘మిత్రుల’ బెడద తప్పడం లేదు. పొత్తు ఉన్నప్పటికీ 29 నియోజకవర్గాల్లో ప్రధాన కూటముల మధ్య స్నేహపూర్వక పోటీ కొనసాగుతున్నది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
CM Hemant Soren: జేఎఎం నేతృత్వంలోని కూటమి అన్ని 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
Assembly bye-elections | ఉప ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఉత్తరాఖండ్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Assembly by-elections | రాయ్గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బగ్దా నియోజకవర్గాల్లో టీఎంసీ విజయం సాధించింది. మణిక్తలా నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) లో మూడు స్థానాల్లో ఎన్నికలు జరగగా ర�
అరుణాచల్లో అధికార బీజేపీ మరోసారి దూసుకుపోతున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటేసిన కమలం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింద
c నాలుగో దశకు రంగం సిద్ధమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ర్టాలు/యూటీల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరుగనున్నది. వీటితోపాటుగా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా, అదేవిధ
KTR | కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచరట.. కానీ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచుతారట అని బీఆర్ఎస్
CM Prem Singh Tamang: సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ .. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన భార్య కృష్ణ కుమారి రాయ్ కూడా పోటీ చేయనున్నారు. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు పవన్ కుమార�
ఉమ్మడి నల్లగొండలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తున్నది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.