Assembly Seats | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగా�
దేశంలో ఉపఎన్నికల నగారా మోగింది. ఆరు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు బుధవారం షెడ్యూల్ను ప్రకటించింది. పంజాబ్
వినోద్ కుమార్ | జమ్మూ, కశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మనసుంటే మార్గం ఉంటుంది | కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంపునకు మార్గం ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ సీట్ల పెంపులో దగా జమ్మూకశ్మీర్లోనే ఎలా పెంచుతారు? కిషన్రెడ్డి, బండికి మాట్లాడే దమ్ములేదా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ప్రశ్న తిమ్మాపూర్, జూలై 10: అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్రంల�