ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీలిమిటేషన్ బిల్లును నేడు(గురువారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజనతో దేశంలో 545 ఉన్న లోక్సభ స్థానాలు 850కి విస్తరించనున్న
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ‘అర్బన్' మేఘాలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, అధికారం మధ్య సమతుల్యతను నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) దారుణంగా దెబ్బతీయబోతున్నట్టు తెలుస్తున్నది.
నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. పార్లమెంట్ సీట్లను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు పెరుగ�
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కీలక బిల్లు డ్రాఫ్ట్ను మంగళవారం విడుదల చేసిన కేంద్రప్రభుత్వం లోక్సభ సీట్ల పెంపుపై స్పష్టతనిచ్చినప్పటికీ, అసెంబ్లీ సీట్ల పెంపుపై మాత్రం సరైన వివరణ ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభ, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు తీరని నష్టం కలుగనున్నది. దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆయా వర్గాల సీట్ల స�
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హైదరాబాద్ మహా నగరంలో సరికొత్త రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేలా కనిపిస్తున్నది. ముఖ్యంగా ‘క్యూర్' పరిధిలో భారీ మార్పులు జరగబోతున్నాయ�
Delimitation | దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్సభతోపాటు 28 రాష్ర్టాల్లోని శాసనసభ స్థానాలను దామాషా లెక్కన 50 శాతం పెంచాలని నిర్ణయించింది.
Bypolls to 8 assembly seats | బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 11న బీహార్ అసెంబ్లీ పోలింగ్ రెండవ దశతో పాటు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు స�
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. 2026 జనగణన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగానే నియోజకవర్గాల పునర్వ్యవస�
Kamal Hassan: అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని కమల్హాసన్ అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్పై ఇవాళ స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పు�
ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ‘మిత్రుల’ బెడద తప్పడం లేదు. పొత్తు ఉన్నప్పటికీ 29 నియోజకవర్గాల్లో ప్రధాన కూటముల మధ్య స్నేహపూర్వక పోటీ కొనసాగుతున్నది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
CM Hemant Soren: జేఎఎం నేతృత్వంలోని కూటమి అన్ని 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు.