తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అ�
KCR | తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమ�
తమ నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీపై ప్రభుత్వం కమిటీ వేసినట్లు ఇటీవల ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నానని, దీని గురించి తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ�
రెండో విడుత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన అసెంబ్లీ జీరో అవర్లో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలను పరిషరించాలన్న
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవదికంగా వాయిదా పడ్డాయి. సమావేశా ల్లో గురువారం చివరి రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ బడ్జెట్పై, ప్రతిపక్ష పార్టీల వ్యవహారం పై సుదీర్ఘంగా మాట్లాడారు.
TS Assembly | తెలంగాణ శాసనసభ 20వ తేదీకి వాయిదాపడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారానికి శాసనసభను వాయిదా వేస్తున్
Anil Kurmachalam | అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానించిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం(Anil Kurmachalam) ఆరోపించారు.
తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరాలేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, సాధించ�
జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలుపగా, ప్రాధాన్యం సంతరించు క�
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 81 శాతానికి పెంచే యోచనలో ఉన్నది. డిసెంబర్ 1 నుంచి జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే �
సభానాయకుడిపైనా రాజేందర్ తీవ్ర ఆరోపణలు ఆయన మాటలు అహంకారానికి నిదర్శనం: మంత్రి వేముల స్పీకర్ను అవమానిస్తే అసెంబ్లీని అవమానించినట్టే.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ప్రశాంత్రెడ్డి డిమాండ్ లేకుంటే ని�