యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులే మిగిలిఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని హోరెత్తించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుక్రవారం ఘజియాబాద్లోని సహిబాబాద్లో ర్య
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పురుషుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (మర్ధ్) హామీ ఇచ్చింది.
కర్హాల్లో ఎస్పీ సింగ్ బఘేల్ నామినేషన్యూపీ ఎన్నికలు వచ్చే శతాబ్ధపు దేశ చరిత్రను లిఖిస్తాయ్: అఖిలేశ్ మెయిన్పురి, జనవరి 31: యూపీలో కర్హాల్ నియోజకవర్గంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ను ఢీకొట్టేందుక�
చండీగఢ్, జనవరి 30: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చామ్కౌర్ సాహిబ్తో పాటు భదౌర్ నియోజకవర్గం �
Assembly Elections 2022 | కరోనా కేసుల పెరుగుదల మధ్య ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్షోలు, బైక్ర్యాలీలు, పాదయాతలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్,
ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�
ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదా? ప్రచారం కోసం వెళ్తున్న ఆ పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు తరిమికొడుతున్న ఘటనలు ఏ సంకేతాలను ఇస్తున్నాయి? ఇటువంటి ఘటనలు ఇటీవల రైతు �
యూపీలో ప్రతికూల పరిణామాలతో బీజేపీలో గుబులు అభివృద్ధి పేరిట ఓట్లడిగే పరిస్థితి లేక మళ్లీ పాత పాట హిందూత్వ, జాతీయవాద ఎజెండాతో ఏమార్చే యత్నం 80-20, శివాజీ-ఔరంగజేబు, అయోధ్య నినాదాలు అందులో భాగమే మత ప్రాతిపదికన �
221-228 స్థానాలతో అధికారంలోకి ఎస్పీ ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో కాంగ్రెస్ అన్ని రాష్ర్టాల్లో చతికిలపడనున్న బీజేపీ ఆత్మసాక్షి గ్రూప్ మూడ్ ఆఫ్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, జనవరి 27: వచ్చే నెల ఐదు రాష్ర్టాల్
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం 27 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను ప్రకటించింది. కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పీఎల్సీ, ఎస్ఏడీ-సంయుక్త్లతో కలిసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కా
Uttarakhand Elections | ఉత్తరాఖండ్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అసంతృప్తుల నుంచి నిరసన సెగ తగులుతున్నది. ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు
బులంద్షహర్: త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నది. యూపీ మంత్రి, శిఖర్పూర్ అసెంబ్లీ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ఖుష్ డబ్బులు పంచిపెడుతున్న వీడియో వెలు�