Manipur | మణిపూర్లో (Manipur) రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది.
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఏడు విడుతల ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంద�
Manipur | మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 27.34 శాతం ఓటింగ్ నమోదయింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రభావంతో ఒక్కసారిగా క్రూడాయిల్ ధర భగ్గుమంది. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ రకం ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయిని దాటేసి 103.78 డాలర్ల గరిష్ఠానికి పెరిగింది. ఈ స్థా�
పులివెందుల నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా...
మధ్యప్రదేశ్లో 2023లో అధికారంలోకి రావాలంటే ఐక్యంగా ఉండాలని, ఐకమత్యం కొరవడితే ఓటమి తప్పదని సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ పార్టీ కార్యకర్తలను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడి
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
యూపీ మూడో దశ పోలింగ్లో ఎస్పీ పరిస్థితి ఇదే పార్టీ గెలుపు నిర్ణయించే యాదవుల ఓట్లు ఇక్కడే వ్యూహాత్మకంగా ఎస్పీ చీఫ్ అఖిలేశ్ అడుగులు గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు అధికార బీజేపీ వైఫల్యాలను ఎ�
Polling | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు రానంత వరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతూ వచ్చాయి. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే పెంపు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎన్నికలు లేని సమయ�
ఉత్తరప్రదేశ్లో తొలి దశ పోలింగ్ గురువారం ముగిసింది. 60.17 శాతం ఓటింగ్ నమోదైంది. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం మిన
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా సాగింది. హపూర్ జిల్లాలోని సప్నావత్ గ్రామంలో 106 ఏండ్ల వయసు కలిగిన మన్నా దేవి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చ
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మార్పు రానుందని, రాష్ట్రంలో నిజాయితీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం యూపీలోని పలు ప్రాంతాల్లో వర్చువల్ �