సుమారు పదేండ్ల తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగనున్న ఎన్నికలు కావడంతో బీజేపీ (BJP) సహా ప్రధాన పార్టీలన్నీ అధికారాన్ని దక
గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు లో భాగంగా వార్డుల వారీగా ఓటరు జాబితా తయారి ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. పంచాయతీల్లో జనాభా ఆధారంగా వార్డులు ఎన్ని ఉండాలనే ఉన్నతాధికారులు నిర్దేశించారు.
Jammu Kashmir Assembly elections: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 88 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. సెప్టెంబర్ 18వ తేదీన జరగనున్న తొలి దశ�
Jammu Kashmir | కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ను బీజేపీ అధిష్ఠానం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జీలుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ�
హర్యానా ఎన్నికల నగారా మోగింది. 90 స్థానాలు ఉన్న ఈ అసెంబ్లీకి అక్టోబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ సాధించి మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వంప�
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. ఆరేండ్ల పాటు ముఖ్యమంత్రి లేకుండా కొనసాగిన ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇక ప్రభుత్వం కొలువుదీరనుంది. 90 స్థానాల ఈ అసెంబ్లీలో పాగా వేసేందుకు జాతీయ, ప్ర�
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019లో ఆర్టికల్ 370 తొలగించి, జమ్ము కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత మొదటిసారి ఎన్న�
వడ్డించేవాడు మనవాడైతే బంతి చివరన కూర్చున్నా మన వంతుకు వస్తుంది’ అని మన దగ్గర ఒక సామెత. అయితే ఆ సామెత ఓటరు మహాశయులకు ఎందుకో అస్సలు నచ్చదు. వడ్డించేవాడు తనదాకా రాకముందే మధ్యలోనే లేచి పోతున్నారు.
ఏది ఉన్నా లేకున్నా నిజాయితీ లేనివారిని మేధావులు అనవచ్చునా? తెలంగాణలో మేధావుల పేరిట ఒక బృందం చెలామణి అవుతున్నది. సాధారణ నిర్వచనాల ప్రకారం చూసినట్లయితే వారు మేధావులే. బాగా చదువుకున్నవారు. యూనివర్సిటీలలో�
Prashant Kishore : రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, తమ పార్టీ జన్ సురాజ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ మిషన్ను ముందుండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
Maharashtra Assembly Elections : మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముంబైలోని మొత్తం 36 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది.