Harish Rao | రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా ఇచ్చేదాకా రేవంత్ సర్కారును వెంటాడుతామని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. మార్చి 31 కల్లా రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ పెట్టిన గడువు ఏమైందని ప్రశ్నించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ధూంధాం ప్రదర్శించింది. ప్రతీ సందర్భంలో, ప్రతీరోజు అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పైచేయి సాధించిందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్�
రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోలు వ్యాపారం అడ్డగోలుగా సాగుతున్నదని ఎంఐ ఎం పార్టీ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అధిక రేట్లకు అవసరానికి మించి వి ద్యుత్తు కొనుగోలు చేసినప్పటికీ ఎందుకు అప్రకటిత �
నాడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి 25 వేల టీచర్ పోస్టుల ఖాళీగా ఉన్నాయని ఆనాడు ట్వీట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చాక 11 వేల ఉద్యోగాలనే భర్తీచేశారు.
మహిళలు, అప్పుడప్పుడు పురుషుల దుస్తులు కూడా విప్పించి ఊరేగించడం మన దేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. మతం, కులం, వర్గం మధ్య సంఘర్షణలు జరిగినప్పుడు ఆ మొత్తం మతం, కులం లేదా వర్గానికి ఉండే పరువు ప్రతిష్ఠలకు మహిళ శర�
కాంగ్రెస్ తలచుకుంటే కానిదేముంటుంది? అందులోనూ అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయినప్పుడు. మన మామూలు ఇంద్రియాలకూ.. వాటికి అందే లెక్కలకూ.. రెండు రెండ్లు అంటే నాలుగు అని అర్థం. లేదు 10 +10=20 అనేది నిజం. కానీ, సాధారణ గ�
అసెంబ్లీ ఎన్నికల ముందు అఫిడవిట్లు ఇచ్చి..దేవుళ్ల మీద ఒట్టేసి మరీ ఓట్లేయించకున్న కాంగ్రెస్, బడ్జెట్ సాక్షిగా ఆరు గ్యారెంటీలకు పాతరేసిందని, అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో అబద్ధాల జాతర నడిచిందని బీఆర్ఎస్
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్తున్న సమాధానాలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. పొంతనలేని జవాబులు చెప్తున్నారంటూ వ
‘ఎమ్మెల్యేల బలముంటేనే సీఎం అయినా, మంత్రులైనా ఉంటారు. మీ అందరి ఆశీర్వాదం నాకుంటే నేను మరో 20 ఏండ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతా’ అని సీఎం రేవంత్రెడ్డి సీఎల్పీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు తెలి�
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుండా ఆపాలి. అంగన�
గవర్నమెంటే గండమయ్యాక, దాని నెత్తి మీదున్న గంపలో ఏముంటుందో ప్రజలకు తెలియదా? అందుకే, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నా, మొహం అటువైపు పెట్టేవారే లేరెవ్వరు. నిజానికి బడ్జెట్ సమావేశాలకు మూడు, నాలుగ�
మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు ఆదివారం తెలిపారు.
Telangana Cabinet | ఈ నెల 25న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానున్నది. అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యతన సమావేశం జరుగనున్నది. భేటీలో బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనున్నారు.