రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలతోపాటు గుర్తులు, చిహ్నాలు మారుస్తున్నట్లుగానే నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ నిరాశను మిగిల్చింది. బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలకు అనేక అంచనాలు ఉండగా కేటాయింపులు సరిపడా లేకపోవడంతో పెద�
ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే రేవంత్రెడ్డి అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీయే తప్పా ప్రజా సంక్షేమానికి పాటుపడేలా ఏ ఒక్క ప్రకటన లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే జైపాల్యా�
అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు దేశానికే ఆదర్శమైనదిగా గర్వంగా చెప్పుకోవచ్చు. పార్లమెంటులో చర్చల ప్రమాణాలు క్షీణిస్తున్నాయనే విమర్శలు వస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీలో సాగిన చర్చ కాంతిరేఖ