Sena Corporator Arrested | ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు, వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన కార్పొరేటర్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి
భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో ఓ టీవీ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించుకునేందుకు నగరానికి వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని వెళ్లి గదిలో బంధించి గదిలో రెండు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Karnataka: కర్నాటకలో బీజేపీ మహిళా కార్యకర్తపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఆమెపై దాడి చేసి దుస్తులు చింపేశారు. ఈ ఘటన హుబ్లీలో జరిగింది.
Girl Assaulted In Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్లో బాలికపై అత్యాచారం జరిగింది. గతంలో వార్డ్ బాయ్గా పని చేసిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రం ఒడిశాలోని (Odisha) మయూర్భంజ్ జిల్లాలో దారుణం చోటచేసుకున్నది. తెలిసినవాళ్లే కదా అని కారు ఎక్కితే సామూహిక లైంగికదాడి చేసి నడిరోడ్డుపై వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Boy Assaulted | స్కూల్ గ్రాండ్లో ఉన్న బాలుడిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అసహజ పద్ధతుల్లో లైంగిక చర్యల కోసం అతడ్ని బలవంతం చేశారు. ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్ద�
కూల్ డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి పందొమ్మిదేళ్ల యువతిపై ఓ ఆన్లైన్ పత్రిక విలేకరి లైంగికదాడి చేసి, వీడియోలు తీసిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో వెలుగు చూసింది.
న్యాయం కోసం పోలీస్టేషన్కు వచ్చిన ఓ రైతును ఎస్సై పిడిగుద్దులు గుద్ది, చితకబాదిన ఘటన చండూరు పోలీస్స్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుడు ఆవు ల వెంకన్న శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మయూర్భంజ్ జిల్లాలో గత సోమవారం రాత్రి ఓ వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు గురువారం వెల్లడించారు.
Doctor Tied To Tree Assaulted | అత్యాచార బాధితురాలి తల్లికి చికిత్స చేయడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. డాక్టర్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయాల నుంచి రక్తం కారుతున్న �
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన ఈ నెల 18న సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార�