భయంతో బయటకు పరుగులు తీసిన జనాలు బెజ్జూర్/చింతలమానేపల్లి: ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి పలు మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో మూడు సెకన్
ఆసిఫాబాద్ : అక్రమంగా కలప దుంగలను తరలిస్తున్న కలపస్మగర్లపై అటవి శాఖ అధికారులు దాడులు చేసి 22 కలప దుంగలను పట్టుకున్నారు. ఆసిఫాబాద్ అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం .. డివిజన్ పరిధిలోన�
ఆసిఫాబాద్ : అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న దుకాణాన్ని అధికారులు శనివారం సీజ్ చేశారు. అదనపు కలెక్టర్ రాజేశం వాంకిడి మండలంలోని పత్తి కొనుగోలు వ్యాపార దుకాణాలను తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ మండల�
ఆసిఫాబాద్ : మంచి కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన యోధులను స్మరించుకోవాలని కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శనివారం కుమ్రంభీం, ఎడ్లకొండు వర్థంతి వేడుకల్లో భాగంగా వారి విగ్రహాలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ఆసిఫాబాద్ : ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్నే ఎంచుకోవడం వల్ల ప్రపంచ శాంతి ఏర్పడుతుందని, బౌద్ధుడి బోధనల వల్ల ప్రపంచ శాంతి సాధ్యమయిందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్�
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్�
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : జిల్లాలోని అర్హులైన ప్రతి దండారికి ప్రభుత్వం రూ. 10వేలు అందజేస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో కుమ్రం నూరు వర్ధం
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు పట్టా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. ఇందు కోసం నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు పోడు రైతు�
రెబ్బెన : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలోని వందలాది బొగ్గు బ్లాకులను వేలం వేయటంతో పాటు సింగరేణి లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలంలో చేర్చటాన్ని టీబీజీకేఎస్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన�
దహెగాం: ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన తుమ్మిడ కళావతి(35) బుధవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళి తెలిపారు. గేదెకు పచ్చిగడ్డి తేవడానికి ఇంటి సమీపంలోన�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర రెబ్బెన: రక్తదానం మహదానం అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర అన్నారు. రెబ్బెన �
కాగజ్నగర్టౌన్ : ఆసిఫాబాద్ జిల్లాలో శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో మాదిరిగా దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 4వ రోజు వివిధ అలంక
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆసిఫాబాద్ : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ 2022 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాం�