ఆసియా కప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్కు ముందు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ.. భారత జట్టుకు విషెస్ చెప్పారు.
ఆసియా కప్ తొలి మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ చాలా సులభంగా గెలిచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అఫ్ఘాన్.. లంకేయులను 105 పరుగులకు కట్టడి చేసింది. రాజపక్స (38), గుణతిలక (17), కరుణరత్నే (31) తప్�
ఆసియా కప్ మొదలైంది. అఫ్ఘానిస్తాన్, శ్రీలంక మధ్య దుబాయ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అఫ్ఘాన్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు సారధి మహమ్మద్ నబీ నమ్మకాన్ని నిలబెట్టిన బౌలర్లు.. లం
వెయ్యి రోజులకుపైగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చెయ్యలేక.. ఫామ్ లేమితో తంటాలు పడుతూ ఆటకు కొంత విశ్రాంతినిచ్చిన స్టార్ బ్యాటర్ కోహ్లీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆసియా కప్లో పాకిస్తాన్తో తన కెరీర్లో 1
శ్రీలంక, అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో ఆసియా కప్ టోర్నీ ప్రారంభం అవుతుంది. ఆ మరుసటి రోజునే భారత్, పాక్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ క్రమంలో మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసే కెప్టెన్ ఎవరు? అని చర్చ జర�
క్రికెట్లో అత్యంత పెద్ద వైరం భారత్, పాకిస్తాన్ మధ్యనే. ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా ఆ హీట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆసియా కప్లో ఈ రెండు జట్లు ఆదివారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడతాయి. అయితే ఈ మెగా టోర్నీ ముందు రెండ
ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి మనసుల్లో మెదులుతున్న ఏకైక ప్రశ్న కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చినట్లేనా? అని. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కోహ్లీ.. ఆ తర్వాత విండీస్, జింబాబ్వే పర్యటనల్లో ఆడలేదు. ఈ సమయంలో మూడు
గాయంతో ఆసియా కప్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని పాకిస్తాన్ మాజీ లెజెండ్ యూనిస్ ఖాన్ అన్నాడు. బుమ్రా లేకపోతే పాకిస్తాన్కు అడ్వాంటేజ్ దక్క�
కొంతకాలంగా సరైన ఫామ్లో లేక, అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం నాడు పాకిస్తాన్తో జరిగే ఆసియా కప్ మ్యాచ్లో బరిలో దిగనున�
పొట్టి ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్లో భారత జట్టుకు తాత్కాలిక కోచ్గా ఎన్సీయే హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయిత
మరికొన్ని రోజుల్లో కీలకమైన ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లన్నీ బలంగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కప్పు ఎవరు సాధిస్తారనే విషయంపై క్రీడాభిమానుల్లో చర్చ నడుస్తోంది. డిఫెండింగ్ ఛాంపి�
ఫామ్లో లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దాదాపు నెలరోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆసియా కప్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో క్రీడాభిమానుల ఫోకస్ అంతా
టీ20 క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న జట్లలో భారత్ ఒకటి. ఆరంభం నుంచే బంతిని బాదేందుకు టీమిండియా బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎగ్రెసివ్ ఆటతీరు ఇప్పటి వరకు సత్ఫలితాలనే ఇచ్చింది. అయ
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్కు కరోనా సోకిందా? ఆసియా కప్లో జట్టుకు దగ్గరుండి మార్గనిర్దేశం చేసే అవకాశం ద్రావిడ్కు లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి కొన్నిరోజుల్లో ఆసియా కప్ మొదలవనున్న నే�
దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఆసియా కప్పై క్రీడాభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో పాక్ క్రికెట్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ ఈ ఆసి�