గత మూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీలు చేయలేక విమర్శలపాలవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. గ్యాప్ తీసుకొని ఆసియా కప్తో మళ్లీ జట్టుతో చేరుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఆశించిన స్థా�
మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున�
అంతర్జాతీయ క్రికెట్ నుంచి కొంత గ్యాప్ తీసుకొని టీమిండియాలోకి మళ్లీ పునరాగమనం చేస్తున్న విరాట్ కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. కొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న అతను.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా పరుగులు చేయడ�
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ నుంచి తను అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇదివరకే చెప్పినట్లు బీసీస�
గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడటం భారత్ను దారుణంగా దెబ్బతీసిందని, కానీ రాబోయే ఆసియా కప్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ అన్నాడు. �
గత కొంతకాలంగా తీరిక లేని షెడ్యూల్ (వాళ్లు ఆడకున్నా) పేరిట విరామాలు కోరుతున్న టీమిండియా సీనియర్లకు బీసీసీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఆసియా కప్తో పాటు స్వదేశంలో రెండు అగ్ర దేశాల సిరీస్లు, టీ20 ప్ర�
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్�
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. గడిచిన మూడేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చెయ్యలేక ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలాసార్లు మంచి ఆరంభాలు లభించినా, హాఫ్ సెంచరీలు చేసిన�
ప్రతిష్టాత్మక ఆసియా కప్-2022కు ఇటీవలే ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆర్థిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టోర్నీ నిర్వహణ నుంచి శ్రీలంక తప్పుకోవడంతో ఈ ఏడాది ఆసియా కప్ను యూఏఈలో నిర్వహించనున్నారు. తాజాగా టోర్నీ అ�
వచ్చే నెలలో ఆరంభమయ్యే ఆసియా కప్ టీ20 టోర్నీని తాము నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశం.. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) మూడో ఎడిషన్ను వాయిదా వేస