Nalin Negi | భారత్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఆఫీసర్ నలిన్ నేగీ నియామకమయ్యారు. ఈ మేరకు కంపెనీ మంగళవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక సీఈవోగా పని చేస్తున్నారు.
Nithin Kamath | ప్రముఖ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈవో నితిన్ కామత్ (Nithin Kamath) కొన్ని వారాల క్రితం పక్షవాతం బారినపడ్డారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. �
భారత్లో స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ) లెక్కింపు విధానంపై ప్రముఖ ఆంత్రప్రెన్యూర్, భారత్పే మాజీ సీఈవో అశ్నీర్ గ్రోవర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో జీడీపీని లెక్కిస్తున్న తీరును ఆయన వ్యతిర�
ఆన్లైన్ గేమింగ్పై (Online Gaming) 28 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై టెక్ ఎంట్రప్రెన్యూర్, భారత్ పే సహ వ్యవస్ధాపకులు అష్నీర్ గ్రోవర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎండీ, డైరెక్టర్ హోదాల నుంచి అష్నీర్ గ్రోవర్ను తొలగించిన బోర్డు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణ న్యూఢిల్లీ, మార్చి 2: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర�
బ్యూటీ ట్రీట్మెంట్లు, విదేశీ ట్రిప్పులకు కంపెనీ సొమ్ము ఖర్చుచేశారన్న ఆరోపణలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ భారత్పే సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ స�
New Twist in Bharat Pe | భారత్పే సహ-వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్ వివాదం మరో మలుపు తిరిగింది. సంస్థ సీఈవో సుహైల్ సమీర్ను భారత్పే బోర్డు సీఈవోగా తప్పించాలని బోర్డు సభ్యులకు లేఖ రాశారు. దీనికి గ్రోవ�