IPL | ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా ముగిసిన నేపథ్యంలో ఐపీఎల్పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ల సంఖ్యను మరింత పెంచేందుకు బోర్డు సన్నాహకాలు మొదలు పెట్టింది. 2022 సీజన్ నుంచి 10 జట్లతో 74 మ్య�
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ప్రతి ఏడాది ఆదరణ పెరుగుతోంది. టీ20ల్లో అతి పెద్ద క్రికెట్ పండుగగా పేరొందిన ఈ మెగా లీగ్ మండు వేసవిలో క్రీడాభిమానులను అలరిస్తోంది. ఐపీఎల్ను మరింత ఆకర్షణగా మార్�
IPL : ఇంగ్లండ్పై టీమిండియా టెస్టు సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేసిన అభిమానులను మరో క్రికెట్ పండుగ అలరించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17 సీజన్ మరో 12 రోజుల్లో అరంభం కానుంది. ఈ సమయంలో ఐపీఎల్ చైర్మన్ అ
IPL 2024: భారత్లో సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయానికే లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ టోర్నీని తొలి అంచె ఇక్కడ నిర్వహించి రెండో అంచె పోటీలను విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఐపీఎల్ చ
IPL : ఐపీఎల్ 17వ సీజన్(IPL 2024 Mini Auction) వేలానికి మరో వారం గడువే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. మినీ వేలంలో గెలుపు గుర్రాలను కొనేందుకు కాచుకొని ఉన్నాయి. ఇక బీస
We Are Planning To Hold Ranji Trophy In Two Phases | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో వాయిదా వేసిన రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు భావిస్తుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ గురువారం తెలిపారు. వాస్తవానికి రంజ
తాజాగా ఆ సీనియర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్ ( Kohli vs Ashwin ) కూడా ఈ వివాదంపై స్పందించాడు. కాకపోతే అతడు తనదైన స్టైల్లో కాస్త ఫన్నీగా, మరికాస్త ఘాటుగా తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.