Neeraj Chopra : ఒలింపిక్స్లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) తొలిసారి స్పందించాడు. శనివారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన విజయానందాన్ని అందరితో పంచుకున్నాడు.
Harbhajan Singh | పారిస్ ఒలింపిక్స్లో భారత్, పాక్కు చెందిన జావెలిన్ త్రోయర్లు నీరజ్ చోప్రా, నదీమ్ పతకాలు సాధించారు. ఇద్దరు పతకాలు సాధించిన అనంతరం ఒకరినొకరు మాట్లాడుకోవడం కనిపిచింది. దీనిపై భారత మాజీ స్పిన్�
Arshad Nadeem: జావెలిన్ త్రోయర్ తండ్రి నిర్మాణ కార్మికుడు. వాళ్లకు తిండి కష్టమయ్యేది. ఇప్పుడు అతను పాక్ ఒలింపిక్ హీరో అయ్యాడు. ఫైనల్స్లో నీరజ్ చోప్రాకు షాక్ ఇచ్చి.. గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు.
Paris Olymipics 2024 : పారిస్ ఒలింపిక్స్లో నాలుగో పతకం కోసం నిరీక్షిస్తున్న భారత్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. బుధవారం జరుగనున్న ఫైనల్లో బంగారు పతకం కోసం సహచరుడు అర్షద్ నదీమ్ (Arshad N
కామన్వెల్త్ గేమ్స్ కంటే నాలుగు రోజులు ముందే అమెరికాలో ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో రజతం సాధించిన తర్వాత తొడ కండరాలు పట్టేయడంతో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ క్రీడల నుంచి తప్పుక