Meera Mithun | కోలీవుడ్లో తరచూ వివాదాలకు కేంద్రబిందువైన నటి మీరా మిథున్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మూడేళ్లుగా పరారీలో ఉన్న ఆమెపై చెన్నై కోర్టు తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.
యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ , ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలకు కేరళలోని పాలక్కాడ్ జిల్లా కోర్టు బెయిలు ఇవ్వదగిన అరెస్ట్ వారంట్ను ఈ నెల 16న జారీ చేసింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)పై మరోసారి అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ చేసింది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు (Yoon Suk Yeol) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న ఆయనకు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. దేశంలో మార్షల్ లా విధించిన �
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన సొంత కంపెనీ సెంటారస్ లైఫ్స్టయిల్ బ్రాం డ్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధుల విషయంలో మోసానికి పాల్పడినట్లు తేలడంతో బ�
Robin Uthappa: ఊతప్పకు అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. క్లాతింగ్ కంపెనీలోని వర్కర్లకు పీఎఫ్ ఇవ్వలేదని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. 27వ తేదీలోగా 24 లక్షలు చెల్లించకుంటే అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నా�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీకి అగ్రరాజ్యమైన అమెరికా అరెస్టు వారంట్ జారీచేయడంతో ఇండియాలో రాజకీయ దుమారం చెలరేగింది. భారతదేశంలో విద్యుత్తు ప్రాజెక్టుల కోసం రాజకీయ పెద్ద
Arrest warrant | ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆ దేశ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, హమాస్ నాయకుడు మహ్మద్ దియాబ్ ఇబ్రహీం అల్ మస్రీలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసి�
Gautam Adani: గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అమెరికా జడ్జి ఆ ఆదేశాలు ఇచ్చారు. మల్టీ బిలియన్ డాలర్ స్కామ్లో గౌతం అదానీని దోషిగా తేల్చారు. సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం జరిగిన బాండ్ల సేక�
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు 45 మందిపై బంగ్లాదేశ్ ఇంటర్నేషన్ క్రైమ్ ట్రైబ్యునల్ గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అరెస్టు వారెంట్లు జారీ అయిన వారిలో అవామీ లీగ్కు చెందిన �
Prudhviraj | టాలీవుడ్ యాక్టర్ పృథ్విరాజ్ (Prudhviraj)కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. పృథ్విరాజ్ భార్య బాలిరెడ్డి శ్రీలక్ష్మి తాజాగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతోపాటు క�
న్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా సంస్థ యజమాని శ్రావణ్ అరెస్టుకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.