‘ఇందూరు పంతం హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం అంతం’ నినాదంతో పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేపీ జిల్�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. బకాయిలు చెల్లించనందున హైకోర్టు ఉత్�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కారులోంచి రూ.90 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహాలక్ష్మీ కాలన�
పర్వతాలను అధిరోహించడం ఆషామాషీ కాదు. అవరోధాలుంటాయి. అడుగడుగునా అపాయాలు పొంచి ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి ఒంట్లో శక్తి, గుండెలో ధైర్యం ఉండాలి. కఠోర సాధన చేయాలి. వీటన్నింటితోపాటు లక్షల రూపాయల ఖర్చు అవుతు�
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే సీఎం కేసీఆరే నా బలమని, బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలగమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన�
ఆర్మూర్ మండలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత సూచించారు. మండలంలోని 33, 1, 4వ వార్డుల్లో 19న ప్రారంభమయ్యే కంటి వెల
ఆర్మూర్లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కే సు లో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన వి�
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఆర్మూ ర్ నియోజకవర్గాన్ని రోల్మోడల్గా నిలుపాలన్న ధ్యేయంతో అభివృద
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్నగర్లో ఎన్ఐఏ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రాంతానికి చెందిన ఒకరి బ్యాంకు ఖాతాలో లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు
Kompally | నగర శివార్లలోని కొంపల్లిలో (Kompally) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలోని బిగ్ బజార్ వద్ద ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ను (Divider)