2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు గెలుపొందిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో 240కి పడిపోవడంతో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అన్న ప్రధాని మోదీ శూన్య ప్రగల్భాలను కమలం పార్టీ మర్చిపోవాలని భావిస్తున్నది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1న ఉదయం 11 గంటలకు ఆయన్ని కోర్టు ముందు హాజరుపరు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గోవా ఆప్ కన్వీనర్ అమిత్ పాలేకర్, పలువురు పార్టీ నేతలకు ఈడీ సమన్లు జారీచేసింది. ఈ నెల 28(గురువారం) పనాజీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అందులో కోరినట్టు అధికారిక �
Aravind Kegriwal | లిక్కర్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి తీసుకుని విచారించనుంది. ఢిల్లీ మద్యం పా
Delhi CM | ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ�
Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేయకుండా నివారించాలని సుప్రీంకోర్టులో ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఎదురుదెబ్బ తగిలింది.
Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆదివారం వీరి
భారీ వర్షాలు, యమునా నది ఉగ్రరూపంతో..ఢిల్లీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. విపత్తువేళ ఆప్ సర్కార్కు సాయం చేయాల్సిన కేంద్రం మాటలతో కాలయాపన చేస్తున్నది. ఢిల్లీ సర్కారును నిందిస్తూ బీజేపీ ఢిల్లీ ఎంపీ, మా�
CM KCR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద�
ప్రజలు ఓటు వేసి అధికారం ఇవ్వకున్నా.. విపక్ష పాలిత రాష్ర్టాలపై కూడా పెత్తనం చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. గవర్నర్ల వ్యవస్థ, ఆర్డినెన్స్�
Aravind Kejriwal | సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్ష నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి మండిపడ్డారు.
PM Modi | విద్య.. మనిషి జ్ఞానానికి, సంస్కారానికి ఆధారం. విద్య.. ఏ వ్యక్తి అయినా గర్వంగా, గొప్పగా చెప్పుకోగలిగే ఆస్తి. ఎంతోమంది ఉన్నత విద్యలో తాము సాధించిన పట్టాల వివరాలను పేర్ల వెనుక గొప్పగా రాసుకొంటారు.