Aranya Bhavan | అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్(Aranya Bhavan) లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది సమక్షంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్(Dobriel) కేక్ కట్ చేసి,
దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ (Dobriyal) అన్నారు.
వన్యప్రాణుల రక్షణకు యూనియన్ బ్యాంకు అందజేసిన రెస్యూ వెహికిల్ను గురువారం అరణ్యభవన్లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ ప్రారంభించారు.
: రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డోబ్రియాల్ హెచ్చరించారు.
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దతతో వ్యవహరించా�
అటవీశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పీసీసీఎఫ్, హెచ్వోవోఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో
Minister Indrakaran Reddy | తెలంగాణ పూల జాతర బతుకమ్మ పండుగ సంబరాలను అరణ్య భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ : దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం గొప్ప అదృష్టమని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ అన్నారు. అటవీ శాఖ ప్రధాన కా�
నేచర్క్యూర్ హాస్పిటల్ అభివృద్ధికి రూ.6 కోట్లు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలి అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశాలు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వైద్యానికి హైదరాబాద్ కేంద్ర�
హైదరాబాద్ : ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఆర్ శోభ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. అరణ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు పలు�
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.600 కోట్ల ప్రతిపాదనలకు అటవీకరణ ప్రాధికార సంస్థ కంపా కార్యవర్గం ఆమోదించింది. మంగళవారం అరణ్యభవన్లో తెలంగాణ కంపా రాష్ట్ర కమిటీ చైర్పర్సన్, పీసీసీఎఫ్ ఆర్ శోభ అధ్యక్షతన 9వ కంపా క�
Minister IK Reddy | కోతుల బెడదతో రైతులు, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి,
forest survey of india dg | తెలంగాణకు చెందిన అటవీ అధికారులతో అరణ్య భవన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటవీ భూముల
Telangana | ప్రతి అటవీ అధికారి అడవులను, పర్యావరణాన్ని రక్షించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ కోరారు. కోయంబత్తూర్ ఫారెస్ట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న 45 మంది అటవీ అధికా�