Telangana | ప్రతి అటవీ అధికారి అడవులను, పర్యావరణాన్ని రక్షించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ కోరారు. కోయంబత్తూర్ ఫారెస్ట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న 45 మంది అటవీ అధికా�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి అన్ని విభాగాలు తమ సిబ్బందికి టీకాలు వేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో భాగంగా అటవీశాఖ నగరంలోని అరణ్య భవన్లో గురువారం ప్రత్యేక టీకా �
అంబేద్కర్| రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. అరణ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య �
హైదరాబాద్ : వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి అధ్యక్షత నియమించిన మావన – జంతు సంఘర్షణల నివారణ సూచనల కమిటీ శనివారం అరణ్య భ