రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసే నాటికి 126 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు
యూనికార్స్న్... ప్రతి స్టార్టప్ కల ఇది. రూ.వంద కోట్ల మైలురాయి దాటి యూనికార్స్న్ జాబితాలో నమోదయ్యే లక్ష్యాన్ని ఎంచుకుంటాయి. కానీ ఏప్రిల్ నెలలో దేశంలోనే కొత్త యూనికార్న్
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 8వ తేదీ ఆఖరని
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లాక్'. జి. బి.కృష్ణ దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మాత. ఏప్రిల్ 22న విడుదలకానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పోలీస్ కథాంశమిది
బెంగళూరు: మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ అగ్రనేతలు ఢిల్లీ రావాలని పిలిస్తే.. వెళ్తానని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరుచేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులను వేగవంతంచేయాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
హైదరాబాద్ : సోషల్ ఎంటర్ప్రెన్యూవర్షిప్(ఎస్ఈ)ను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్(బీవీఐసీ) తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)తో కలిసి ఏప్రిల్ 8న కీసరలోని బాలవికాస ఇం�
న్యూఢిల్లీ : ముడి చమురు ధరల సెగతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆల్ టైం హైగా 10.49 శాతానికి ఎగబాకింది. ముడిచమురు, నూనెలు, కమాడిటీ ధరల పెరుగుదలతో ఏప్రిల్ లో టోకు ధరల ద్రవ్�
రాష్ట్రంలో| మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ప్రతిరోజు అర లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.