Sanitation Workers | ఇళ్ల నుంచి చెత్త సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) నగల పెట్టె దొరికింది. అయితే అందులోని బంగారు ఆభరణాలపై వారు ఆశ పడలేదు. తమ నిజాయితీని చాటారు. నగల పెట్టెను పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెల�
Minister Talasani | రాష్ట్రంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రాధాన్యతపై అవగాహన పెంచడంలో సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (SEMI) అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్ర
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్లు సోమవారం ప్రశంసా పత్రాలను అందజేశారు
తిరుపతి : టిటిడికి చెందిన ఎస్వీ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాలతో అద్భుతమైన శ్రీవారి కళారూపాన్ని తయారు చేశాడు. ఈ విద్యార్థిని శుక్రవారం టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో జెఈవో స�
Venkaiah naidu | ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏటికేడు అభివృద్ధి సాధిస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (Venkaiah naidu) అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను
నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ, ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన
గాంధారి: తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి ఉంటూ భిన్నత్వంలో ఏకత్వంలా పండుగల్లోనూ తమ ఐక్యమత్యాన్ని చాటి చెపుతున్నారు. ఇటీవల దుర్గా నవరాత్రి ఉత్సవాలు కామారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగాయి. జిల్లాలోన�
సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే సదాశివనగర్ పల్లె ప్రకృతి వనం భేష్గా ఉందని కేంద్ర బృందంసభ్యులు ప్రశంసించారు. బుధవారం సదాశివనగర్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. నేషనల్ గ్రౌండ్ వాటర్ బోర్డు �
పెంబి : గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని సంకల్పించడంత
హైదరాబాద్, ఆగస్టు 29 ( నమస్తే తెలంగాణ): పచ్చదనం, పరిశుభ్రత పెంపుదలలో ఆదిలాబాద్ జిల్లా ముక్రా కే గ్రామం సాధిస్తున్న ప్రగతిని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రశంసించింది. గ్రామంలోని పల్లెప్రకృతి వనానికి సంబంధి
న్యూజిలాండ్ వెటరన్ ఆల్ రౌండర్ రిచర్డ్ హాడ్లీ విరాట్ సేన ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. క్రికెట్కు భారత్ ఎంతో అవసరమన్నారు. టెస్ట్ క్రికెట్లో పురోగతి కనిపిస్తున్నదని చెప్పారు.