ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్య మతస్తుడే అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. డిక్లరేషన్పై జగన్ సంతకం ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. ఎడమ చేతితో సంతకం చేయి.. ఎంతో మంది సంతకా�
తిరుమల లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ఫుల్స్టాప్ పెట్టాలనిసీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. భక్తుల మనోభావాలు కాపాడాలని కోరారు. రాజకీయ విమర్శ�
Perni Nani | తిరుమల డిక్లరేషన్ వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. శ్రీవారిపై నమ్మకంతోనే జగన్ అనేకసార్లు దర్శనం �
buddha venkanna | మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. డిక్లరేషన్పై జగన్ ఎందుకు అంత రాద్దాంతం ప్రశ్నించారు. తిరుమలపై జగన్ స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Kollu Ravindra | వెంకన్నపై విశ్వాసం లేకనే జగన్ తిరుమలకు వెళ్లలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యటన రద్దు చేసుకుని విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. జగన్ తీరుతో హిందూ సంఘాలు ఆందోళనలో ఉన్నాయని అన్
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు వైసీపీ నేతలు శనివారం క్యూ కట్టారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.
Vangalapudi Anitha | మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమలకు రావద్దని జగన్కు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యా�
AP News | నా మతం మానవత్వం.. డిక్లరేషన్లో రాసుకుంటారేమో రాసుకోండి అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఘాటుగా స్పందించారు. తనను చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఆయన మతం, మాన�
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్న కేసులో తన మీద వచ్చిన ఆరోపణలపై సీఐడీ మాజీ చీఫ్ సునీల్కుమార్ స్పందించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన రోజు తాను సీఐడీ గుంటూరు ర�
Ambati Rambabu | తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి అనుమతి లేకపోవడం ఏంటని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా అని �
Tirumala | సంచలనం సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ధర్మా రెడ్డి కనిపించడం లేదని ఒక ఫ్ల
YS Jagan |ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్�
Chandrababu | వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం వివాదాస్పదంగా మారింది. అన్య మతస్థులు తిరుమలకు అడుగుపెట్టినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీటీడీ సహా కూటమి నేతలు, హిందూ సంఘాలు డిమాండ్ చ�
AP News | తనకు ఓటు వేయని ఎస్సీలకు ఏ మంచి చేయవద్దని ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ' ఇది మంచి ప్రభుత్వం ' పేరిట గుంటూరు జిల్లా పెదగొట్టిపాడులో గురువారం నిర్వహించిన కార్య�
Tirupati | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉత్కంఠగా మారింది. అన్య మతస్థుడు కావడంతో డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో అడుగుపెట్టాలని కూటమి నేతలు, పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తుంటే.. డిక�