మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. వేలాది ఇండ్లు నీటిలో మునిగిపోగా.. లక్షల ఎకరాల పంట వర్షార్పణమైంది. ఎగువన కురిసిన వానలతో వరదలు వచ్చి...
అమరావతి : ఏపీలో వర్షప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.25లక్షల విరాళం ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులు కోలుకునేందుకు నావంతు చిన్న స�
Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్నూలులోని హోళగుంద మండలం మర్లమడికి వద్ద వేదవతి నది ఉధృతి పెరగడంతో ఏపీ-కర్నాటక మధ్య రహదారిపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప�
అమరావతి : ఏపీలో నెలకొన్న వర్ష భీబత్స పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్బాబు స్పందించారు. వర్ష ప్రభావంతో నెల్లూరు, కడప, అనంతపురం, తదితర జిల్లాలు అతలాకుతలం అవుతుంటే ఏపీ సీఎం జగన్ కనీసం పట్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రమాద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్ల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలో ఇప్పటి వరకు 30 మంది వరకు గల్లంతయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం �