Pawan Kalyan | ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు (AP Floods) విజయవాడతోపాటు పలు ప్రాంతాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. వరద ముంపునకు గురైన బాధితుల సహాయార్థం ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ వంతుగా భారీగా
Mythri Movie Makers | తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ సినీ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ముందుకొచ్చింది. వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా రూ.50 లక్షల�
Sundeep Kishan | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ టాలెంటెడ్ ఇటీవలే ధనుష్ టైటిల్ రోల్లో నటించిన రాయన్లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించాడు. ఈ చిత్రం బాక్స�
Telugu Film Chamber | భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ( Ap Floods)వరద ముంపుతో సతమతమవుతున్నాయని తెలిసిందే. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడతోపాటు పలు జిల్లాల్లో వరద ముంపుతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. సహాయం �
Vyjayanthi Movies | భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయని తెలిసిందే. వరద ముంపుతో నిరాశ్రయులైన బాధితుల కోసం అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ ప్రముఖులు తమవంతు�
AP Floods | నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను (Telugu states) ముంచెత్తిన విషయం తెలిసిందే. వరదల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు, వరదలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణ రా�
Aay team | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఇళ్లు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కాగా ఏపీ వరద బాధ�
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. వేలాది ఇండ్లు నీటిలో మునిగిపోగా.. లక్షల ఎకరాల పంట వర్షార్పణమైంది. ఎగువన కురిసిన వానలతో వరదలు వచ్చి...
అమరావతి : ఏపీలో వర్షప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ రూ.25లక్షల విరాళం ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులు కోలుకునేందుకు నావంతు చిన్న స�
Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్నూలులోని హోళగుంద మండలం మర్లమడికి వద్ద వేదవతి నది ఉధృతి పెరగడంతో ఏపీ-కర్నాటక మధ్య రహదారిపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ప�
అమరావతి : ఏపీలో నెలకొన్న వర్ష భీబత్స పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్బాబు స్పందించారు. వర్ష ప్రభావంతో నెల్లూరు, కడప, అనంతపురం, తదితర జిల్లాలు అతలాకుతలం అవుతుంటే ఏపీ సీఎం జగన్ కనీసం పట్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రమాద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్ల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలో ఇప్పటి వరకు 30 మంది వరకు గల్లంతయ్యారు. కడప జిల్లా రాజంపేట మండలం �