అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 35,035 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,213 మందికి కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడి ఐదుగురు చనిపోయారు. 10,795 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కర�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,879 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.9 మంది కరోనాతో మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి . మనో 9 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం లక్షా 9,493 యాక్టివ్కేసులున్నాయని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 41,771 మందికి క�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగి పోతున్నాయి.కరోనాతో కొత్తగా 9 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 49, 143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,618 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది . 8,687 మంది బాధితుల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుంది. గడిచిన 24 గంటల్లో 10వేల 7 కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతను తెలయజేస్తుంది . నిన్నటి కంటే ఈరోజు 4వేల కేసులు ఎక్కువ కావడం ఆందోళనకర పరిస్థి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతుంది. ఈ ఆస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా సోకింది. ఆస్పత్రి సూపరింటెండెంట్తో పాటు
Covid Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. మళ్లీ కొత్త కేసులు పెరిగాయి. గత రోజు 100 లోపే కొత్త కేసులు నమోదవగా.. ఈసారి ఆ సంఖ్య వందను...
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు చొప్నున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 31,131 మందిని పరీక్షించగా 156 మందికి కొవిడ్ పాజి�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 138 కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. కరోనాతో ఒకరు మృతి చెందగా దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,445 చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,042 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కొవిడ్-19తో 28 మంది చనిపోయారు. 3,748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో క
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా మరో 4,169 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్తో మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,376 మంది డిశ్చార్జ్ అయ్యా�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 55,002 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 2,620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర�