అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 86,223 శాంపిల్స్ పరీక్షించగా 11,421 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 81 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 16,223 మ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మంది కరోనా బారిన పడగా కొవిడ్-19తో 101 మంది మరణించారు. కాగా 21,101 మం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,018 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్-19తో 96 మంది మృతిచెందారు. కాగా 19,177 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుక
అమరావతి : కరోనా మహమ్మారి విజృంభన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,399 మంది కొవిడ్-19 బారిన పడగా 89 మంది మరణించారు. కాగా 18,638 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున