శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మంటలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనాన్ని హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు.
Peon Caught Evaluating Answer Sheets | ప్రభుత్వ కాలేజీలో జరిగిన పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను ఒక ప్యూన్ మూల్యాంకనం చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కాలేజీ ప్రిన్సిపాల్తోపాటు ప్రొఫెసర్�
పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఎంతో పకడ్బందీగా తరలించాల్సిన జవాబు పత్రాలను పోస్టాఫీస్ నుంచి తరలించే సమయంలో ప్యాకింగ్ చినిగిపోయి స
జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని నిర్ణయించింది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బస్టాండ్కు వెళ్లే మార్గంలో పడిపోయిన పదో తరగతి ఆన్సర్ షీట్లు దొరికినట్టు రాష్ట్ర సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు.
పరీక్ష ఫలితాల్లో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అమల్లోకి తెస్తున్నది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లోనే ఆన్లైన్ ఈ-వాల్యూయేషన్ ఉండగా, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ అమలుచేస్తూ నిర్ణయం తీస�
కర్ణాటకలో ఎస్సై నియామకాల్లో భారీ కుంభకోణం బీజేపీ నేత దివ్య హగరాగి నిర్వాకం వెలుగులోకి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల చొప్పున వసూలు స్కూల్ సిబ్బందితో ఓఎంఆర్ షీట్స్ నింపించిన వైనం సీఐడీ విచారణలో నిగ్�
సిద్దిపేట అర్బన్ : ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సిద్దిపేటలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ఇంటర్ విద్య జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర�