అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో 9 మంది కూలీలు మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ను కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయర రహదారిప�
అన్నమయ్య జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకున్నది. పీలేరు మండలం బాలమువారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.
కులం పేరుతో దూషిస్తూ, ప్రజల్లో వర్గవిభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారని సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. మండలంలోని మాధవరంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. దీంతో హనుమంతు (50), రమణ (30) తీవ్రంగా గాయపడ్డారు.
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అన్నమయ్య జిల్లా ఆవులపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త ముద�
కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేశాడు ఓ తండ్రి. తిరిగి కువైట్ వెళ్లి ఆ హత్య తానే చేశానని సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అంతేకాకుండా పోలీసుల చేతకానితనంతోనే తాను హ�
AP News | కన్న కూతురికి జరిగిన అన్యాయాన్ని భరించలేకపోయిన ఓ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కుమార్తెపై అత్యాచారానికి యత్నించిన వృద్ధుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ బాలిక తండ్రి వీడియో �
AP News | అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మదనపల్లి నవోదయ కాలనీకి చెందిన రెడ్డి ప్రవీణ్పై నాటు తుపాకీతో బావ దివాకర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు.. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో �
Tharigonda Brahmotsavams | టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో గల లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి.
Road Accident | ఏపీలోని శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - లారీ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో చోటు చేసుకున్నది.
తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిపేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు