Tharigonda Brahmotsavams | టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో గల లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి.
Road Accident | ఏపీలోని శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - లారీ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో చోటు చేసుకున్నది.
తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిపేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
రాయచోటిలో కల్తీ మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండేండ్ల క్రితం ఇలాగే పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసి రికార్డులకెక్కారు. ఇప్పుడు మరోసారి అదేమాదిరిగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను రోడ్డు ర�
Annamayya | ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య (Annamayya) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులో 150వ మైలు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు కల్వర్టును ఢీకొట్టింది.