తమకు వేతనాలు ఇప్పించాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. కొన్ని నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వి
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను
రాష్ట్రంలో హోంగార్డులు, రెండో ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఎమ్మ
సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
Maternity Leaves | మహిళా ఉద్యోగుల మాదిరిగానే ఆశా కార్యకర్తలకు, సెకండ్ ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న పర్యవేక్షణ అధికారులతో పాటు బోధన సిబ్బంది బదిలీలకు రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ప్రభ�
ప్రజా సేవలో తాను ముందుంటానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా తెలిపారు. రాజకీయ గురువు కేసీఆర్తోపాటు తన తండ్రి చూపిన మార్గంలోప్రజలకు సేవ చేస్తున్నట్టు పేర్కొన్నారు.
వారందరూ కింది స్థాయి సిబ్బంది.. తమ విధుల్లో ఎటువంటి లోపం లేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విపత్కర సమస్యలను సృష్టించింది. మళ్లీ కొవిడ్పై ఆందోళన చెందకుండ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కోసం మం డల అధికారి చర్యలు చేపట్టారు. ఇప్పుటికే మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహి�
నేత్ర సమస్యలతో బాధపడుతున్న వారికి శుభవార్త. ఈనెల 18 నుంచి రెండో విడత ‘కంటివెలుగు’ కార్యక్రమం ప్రారంభం కానున్నది. వైద్య బృందాలు గ్రామాలు, వార్డులకు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించి కండ్లద్దాలు ఇస్తాయి. అవస�