వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని ఏఎన్ఎం అనురాధ సూచించారు.
మల్టీపర్పస్ హెల్త్ వరర్(మహిళ) పోస్టుల సంఖ్య పెంచాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోస్టులు పెంచడంతోపాటు పరీక్షకు అర్హతలేని వారికి రూ.10 లక్షల రిటైర్మ�
ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంగా మూడేండ్ల కింద చేరిన. మొదట్ల రూ.16,500 జీతం వచ్చేది. మా ఆయన వ్యవసాయం చేస్తడు. నాకు బైక్ లేకుండె. బస్సులల్ల పీహెచ్సీకి, సబ్సెంటర్కు పోయిరావాల్నంటే కష్టం అయితుండె. వ్యాక్సిన్లు, మందు
ఆరోగ్య తెలంగాణే ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలానికో ప్రా థమిక ఆరోగ్యకేంద్రం ఉండేది. దీంతో ప్రజలు వైద్య సేవలకోసం నానా తంటాలు పడేవారు.
ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్ఎం చొప్పున విధులు నిర్వహిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో వైద్యం ఒకటి. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కా ర్యక్రమం పేదలకు వెలుగును ప్రసాదిస్తున్నది. పల్లె నుంచి పట్టణం వరకు లక్షల మంది లో కాంతిని నింపుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులన�
Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, మందులు, కండ్లద్దాలు అందించడంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపుని
బుధవారం బోడుప్పల్ ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కమిషనర్ బోనగిరి శ్రీనివాస్తో కలిసి బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 12-14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్న�