ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు శాతం పెంచాలని గ్రామీణ రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్ అన్నారు. బుధవారం ఆమె జైనూర్ మండలంలో పర్యటించారు.
పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కోరింది.
రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్లు, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అసమర్థ అధికారిగా విమర్శలు ఎదుర్కొన్న సమాచారశాఖ కమిషనర్ కే అశోక్రెడ్డికి ఉద్వాసన పలికింది.
మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భ్రమయుగం’. సదాశివన్ దర్శకుడు. నైట్షిప్ట్ స్టూడియో పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద
గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు సరిగ్గా వారం రోజులే గడువు ఉండటంతో టీఎస్పీఎస్సీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. 2018లో 700 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) ఉద్యోగాలకు అత్యధికంగా 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దర్యాప్తులో సిట్ మరో ముందడుగు వేసింది. కీలక నిందితుడైన ప్రవీణ్ నుంచి డీఏవో (డివిజనల్ అకౌంట్స్ అఫీసర్) పేపర్ను కొనుగోలు చేసిన సాయిలౌకిక్, సుస్మిత దంపతులను శుక్రవారం అర�
కొలువుల నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ సాగునీటి పారుదలశాఖలోనే 704 ఉద్యోగాలు ఈ నెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటివరకు 20,899 పోస్టులకు నోటిఫికేషన్ 52,460 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి హైదరాబాద్, సెప్టెంబ�
TSPSC | ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ఈ నెల 15