Kalki 2898 AD | పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను ఇంకా కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్ల�
రష్మిక ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుందికానీ.. నిజానికి తను చాలా సీరియస్. స్పందిచాల్సి వచ్చినప్పుడు ఘాటుగా స్పందించడం రష్మిక స్టయిల్. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో తాను నటించిన ‘యానిమల్' సినిమా ఏ స్థాయి
దర్శకుడు సందీప్రెడ్డి వంగా, రచయిత జావేద్అక్తర్ల మాటల యుద్ధం చల్లారేలా లేదు. విడుదలైన కొత్తలో ‘యానిమల్' సినిమాను ఉద్దేశించి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ‘స్తీలను కించపరుస్తూ
Javed Akhtar | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యానిమల్ సినిమాపై ఇంకా వివాదం కొనసాగుతునే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ రాజకీయ ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైట
‘యానిమల్' సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది త్రిప్తి డిమ్రీ. అందులోని ఆమె పాత్రపై పలు విమర్శలు కూడా తలెత్తాయి. ఇటీవల ఆ పాత్ర గురించి త్రిప్తి మీడియాతో ముచ్చటించింది. ‘ఈ రంగంలో పరిథుల్ని పెట్ట�
Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే
‘యానిమల్' సినిమా నటిగా కూడా రష్మికను మరో మెట్టుపైన నిలబెట్టింది. ఆ సినిమా సాధించిన విజయం కూడా సామాన్యమైన విజయం కాదు. దాదాపుగా వెయ్యికోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్లో విజయాలను అందుక
‘యానిమాల్' సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది త్రిప్తి డిమ్రి. చేసింది చిన్న పాత్రే అయినా యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్లో భారీ ఆఫర్లొస్తున్నాయి. శుక్రవారం
కన్నడ సోయగం రష్మిక మందన్న తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది.
Animal Movie | బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ (Huma Qureshi) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. �
Animal Movie | బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’ (Animal). అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
‘యానిమల్' సీక్వెల్ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్ మూవీ బజార్. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్'పై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది.
‘యానిమల్' చిత్రంలో జోయాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కథానాయిక త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిందీ అమ్మడు. ‘యానిమల్' తర్వాత ఈ ఢిల్లీ భామకు ఇన్స్టాలో ఫాలోవర్స్ సంఖ్య అమ�
Radhika Sarathkumar | సిల్వర్ స్క్రీన్, టీవీ, డిజిటల్ ప్లాట్ ఫాం..మాధ్యమం ఏదైనా తన కోసం డిజైన్ చేసి పాత్రలకు ప్రాణం పోసే నటీమణుల్లో చాలా అరుదనే చెప్పాలి. అలాంటి వారిలో టాప్ ప్లేస్ లో ఉంటారు కోలీవుడ్ నటి రాధికా శ�