Telangana | పశు సంవర్ధక, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి(ఎఫ్ఏసీ)గా సబ్యసాచి ఘోష్ను ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి అధర్సిన్హా పదవీ �
ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదని, కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపించారు ఈ దంపతులు. పాడి పరిశ్రమలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. �
World Zoonoses Day | మనిషికి అనాదిగా జంతువులతో అవినాభావ సంబంధం ఉన్నది. వాటితో సాన్నిహిత్యం కూడా ఎక్కువగానే ఉంది. మనిషి తన జీవనోపాధికి పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటిని పోషించడంతోపాటు వృత్�
ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పాల ఉత్పత్తిని పెంచేందుకు పశుసంవర్ధక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఎదకు వచ్చిన బర్రెలకు గోపాల మిత్రల ద్వారా ఏఐ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరం చేపడుతుండగా,
Eggs Shortage మహారాష్ట్రలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రానికి ప్రతి రోజు సుమారు కోటి కోడిగుడ్ల కొరత ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ పేర్కొన్నది. ఆ కొరతను తీర్చేందుకు ఆ శాఖ ప్రణాళికలు రచించినట
పశు సంపద వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అఖిల భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ భూపేంద్రనాథ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఏ రాష్ట్రం కూడా పశు సం
హైదరాబాద్ : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నది. వీటిని జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని పశుసంవర్ధక శాఖ మంత్ర
రాష్ట్రంలో పశుసంవర్ధక సేవలకు యూపీ బృందం కితాబు మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల పనితీరుపై ప్రశంసలు హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తేతెలంగాణ): పశుసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఉత్�
తాడ్వాయి : రైతులు ఆర్థికంగా తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలంటే పశువుల పెంపకం, ఆయిల్ఫామ్ పంట సాగుపై దృష్టి సారించాలని జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందాపూర్ గ్ర�
కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంస హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పశు సంవర్ధకశాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని కేంద్ర పశు సంవర్ధకశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా
మంత్రి తలసాని | కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.