గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వద్ద మూడు గుంటల స్థలంలో మాజీ కార్పొరేటర్ ఒకరు అక్రమ నిర్మాణం చేపడుతుంటే నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఆ మాజీ ప్రజాప్రతినిధి నగరంలో ఏం చేసి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్య పల్లె గ్రామపంచాయతీ పరిధిలో సాహెబ్ పల్లె, బాలయ్య పల్లెలు ఉన్నాయి. కాగా సాహెబ్ పల్లె వద్ద గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడిషనల్ కలెక్�
కూల్చివేతలో కూడా అధికారులు ఇంత క్రూరత్వంగా వ్యవహరించడం ఎక్కడ చూడలేదని, కనీసం దుకాణాల్లోని సామగ్రిని కూడా బయటకు తీసుకునే అవకాశం ఇవ్వకుండా నేలమట్టం చేయడం ఏంటని బీఆర్ఎస్ నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస
పోలీసులా.. అనధికార కాంగ్రెస్ నాయకుల అంటూ అయిలాపూర్ ఘటనపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుట్ల మండలం అయిలాపూర్ రైతువేదికలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చి�
SpiceJet passengers angry over food | స్పైస్ జెట్ విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు ఆహారాన్ని అందించారు. అయితే ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
ఒక రైతు తన పదహారేండ్ల కొడుకును తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ ఓ పండితుడు భగవద్గీత శ్లోకాలు చదివి వాటికి అర్థం చెబుతూ ఉన్నాడు. ఊరి జనమంతా అక్కడ పోగై ఉన్నారు. మంచి మాటలు నాలుగు చెవిలో వేసుకుందామని రైతు, తన క
Mayor throws file at officer | అధికారుల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వారికి చీవాట్లు పెట్టారు. అలాగే ఒక ఫైల్ను అధికారిపైకి విసిరేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
AP News | రాష్ట్రంలో 30వేల మంది మహిళలు మాయమయ్యారని దీనికి వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్కల్యాణ్ ( Pawan Kalyan)చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతుంది.