అంగన్వాడీలను కాంట్రాక్ట్ పేరుతో ఏండ్లపాటు సేవలు చేయించుకుని సర్వీస్ క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు హైకోర్టు అభిప్రాయపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్మెంట్ అంగన్వాడీలపై తీవ్ర వివక్షత చూపిస్తున్నది. దీంతో పదవీ విరమణ పొంది తొమ్మిది నెలలు అవుతున్నా.. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఏడువేలమంది అంగన్వాడీ టీచర్లు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఈ మేరకు తెలంగాణ అంగన్వాడ
‘రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తం.. ఎట్లా పంచాల్నో మీరే చెప్పండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పైసా పైసా మొత్తం లెక్క అప్పజెప్త.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ మాటలు ఉత్తవేనని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
Anganwadi Workers | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ సర్కార్ అంగన్ వాడీలకు చుక్కలు చూపెడుతుంది. మినీ అంగన్వాడీ లు మెయిన్ కేంద్రాలు ఐనప్పటికీ మినీ జీతాలతో సరిపెడుతున్నారు. దీంతో 11 నెలలుగా పనిభారంతో సతమతం అవ
సమస్యల పరిష్కారానికి దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు పోరుబాట పట్టనున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు అంగన్వాడీ టీచర్ల సంఘాలు ప్రణాళిక రూపొందిస్తు
గత ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.18 వేలు చెల్లిస్తామని హమీ ఇచ్చారని, ఈ మేరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు.
అంగన్వాడీ వర్కర్స్కు (Anganwadi Workers) రాష్ట్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు ప్రకటించింది.
ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిషరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ నారాయణ అన్నారు. బుధవారం సీఐటీయూ ఆ ధ్వర్యంలో ఆశ కార్యకర్తలు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగ�
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్ భారత్ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ క