అనేక ఏళ్ల పాటు చిన్నారులకు అమ్మలా అన్నంపెట్టి.. అక్షరాలు నేర్పించి.. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు.. ఉద్యోగ విరమ�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తో అంగన్వాడీలకు గుడ్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన కాంట్రాక్టర్లు ఎగ్స్ సరఫరా నిలిపివేశారు. తొమ్మిది నెలలుగా బిల్లులు రాకపోవడంతో గుడ్లు పంపిణీ చేయడంలేద�
జూలై మూడో వారం వచ్చినా ఇప్పటికీ తమకు జూన్నెల వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమని రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో గౌరవ వేతనం పేరిట వెట్టి చాకిరీ చేయిస్తున్నారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి మండిపడ్డారు.
అంగన్వాడీల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని, వారి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ప్రభుత్వ పతనం తప్పదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంగన్వాడీల రిక్రూట్ మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపింది అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
అసలే చాలీ చాలనీ వేతనాలు ఇస్తున్నారని, రెండు నెలలుగా అవి కూడా రావడం లేదని తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు.
రేవంత్రెడ్డి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మభ్యపెట్టడం కాదు.. ముందు అంగన్వాడీ సిబ్బందికి రెండు నెలల వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ �
Harish Rao | రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా..? నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుం
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదురొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రెండు నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర అంగన్వాడీ(మినీ) టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థ
Anganwadi | కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రూనాయక్ పేర్కొన్నారు.