ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిషరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ నారాయణ అన్నారు. బుధవారం సీఐటీయూ ఆ ధ్వర్యంలో ఆశ కార్యకర్తలు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ ర్నా నిర్వహించారు. ఈ సందర్భంగ�
మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్ భారత్ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ క
Sajjala | అంగన్వాడీలు తెగే వరకు లాగొద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశా
అంగన్వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. త్వరలో ప్రకటించబోయే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసింది. పలు డిమ
సమగ్ర శిక్షా ఉద్యోగులు రిలే నిరసన దీక్షలను విరమించారు. గురువారం హైదరాబాద్లో ఉద్యోగులతో విద్యాశాఖ మంత్రి సబిత, ఎమ్మెల్సీ కవిత చర్చల అనంతరం దీక్ష విరమిచారు.
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తు న్నదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేస్త్తూ అంగన్వాడీ కార్యకర్త�
ప్రజలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు అందించడానికి ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని డీఎంహెచ్వో వెంకట రమణ అన్నారు. వరంగల్లోని కెమిస్ట్ భవన్, ఇన్నర్ �
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్లో ఇప్పటికే పెను మార్పులు తీసుకురాగా.. మరింత పారదర్శకంగా సేవలు అందేందుకు హెల్త్ ట్రాకింగ్ యాప్ను ఏర్పా�
మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా,శిశు సంక్షేమ శాఖలో కొలువులు భర్తీ కొనసాగుతున్నయి. ఇటీవల అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం నియమించింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉద్యోగోన్నతికి ఎదురుచూసిన అంగన్వాడీ
అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలను అరికట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ (ఎన్ హెచ్టీఎస్) యాప
అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలన్నీ ఇక నుంచి కాగిత రహితం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్ల�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్కరికీ ఆపద రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేశారు. స్వరాష్ట్రంల�