సమగ్ర శిక్షా ఉద్యోగులు రిలే నిరసన దీక్షలను విరమించారు. గురువారం హైదరాబాద్లో ఉద్యోగులతో విద్యాశాఖ మంత్రి సబిత, ఎమ్మెల్సీ కవిత చర్చల అనంతరం దీక్ష విరమిచారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సమగ్ర శిక్షా ఉద్యోగులు రిలే నిరసన దీక్షలను విరమించారు. గురువారం హైదరాబాద్లో ఉద్యోగులతో విద్యాశాఖ మంత్రి సబిత, ఎమ్మెల్సీ కవిత చర్చల అనంతరం దీక్ష విరమిచారు.