ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6952 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,577 మంది చికిత్సకు కోలుకున్నారు. 58 మంది ప్రాణాలు కోల్పో�
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున�
కొనసాగుతున్న సీబీఐ విచారణ | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కడప జిల్లా పులివెందులకు శుక్రవారం రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి.
అమరావతి, జూన్ 10:కాంట్రాక్టు నర్సుల బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని జగన్ సర్కారు ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కోరింది. రెమిడెసివర్ ఇంజెక్షన్ల వ�
అమరావతి, జూన్ 10: పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు. నోటికి
మచిలీపట్నం, జూన్ 9: కృష్ణాజిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జే.నివాస్ బుధవారం రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను మర్యాదపూర్వకంగా కలిశారు. మచిలీపట్నం ఆర్ అండ్
తిరుమల,జూన్ 9: తిరుమలలోని శ్రీవారి మెట్టు దగ్గర రాతితో ఉన్న శంఖుచక్రాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సమాచారం అందుకున్న భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీటీడీ విజి�
ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూలు | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో కరోనా కేసులు | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 14,641 మంది కోలుకున్నారు. 77 మంది ప్రాణాలు కోల్పోయార
చెరువులో పడి నలుగురు మృతి | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓజిలి మండలం రాజుపాలెం గ్రామంలో చెరువులో పడి నలుగురు మృతి చెందారు.